![](https://capitalvoice.in/wp-content/uploads/2024/05/00.jpg)
Daily Telugu news paper
ఏపీలో కాపుల ఐక్యతకు దోహదం….పవన్కు వైసీపీ మేలు చేసిందా !? క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో కాపుల రాజకీయ ఐక్యతకు వైసీపీ కృషి చేసిందని కాపు ఉప కులాలు బలంగా భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో చేసిన విమర్శలు కాపుల ఐక్యతకు పరోక్షంగా ఉపయోగపడిందని కాపు వర్గాలు భావిస్తున్నాయి.త్వరలో జరిగే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎక్కువ భాగం జనసేనకు అనుకూలంగా పడతాయని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. దీనికి […]