Category: HOME

  • చీర కట్టుకుని బస్సు ఎక్కు కేటీఆర్..: రేవంత్ సెటైర్లు

    చీర కట్టుకుని బస్సు ఎక్కు కేటీఆర్..: రేవంత్ సెటైర్లు

    మహబూబ్‌నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌​ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని.. మే 13న జరిగే ఫైనల్స్‌లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్‌ అంటున్నారని.. కేటీఆర్‌ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు తెలంగాణ సీఎం, టీపీసీసీ […]

    Continue Reading

  • ఆంధ్రప్రదేశ్ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ బదిలీ….  ఎన్నికల కమిషన్ ఆదేశం

    ఆంధ్రప్రదేశ్ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ బదిలీ…. ఎన్నికల కమిషన్ ఆదేశం

    ఆంధ్రప్రదేశ్ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ బదిలీ…. ఎన్నికల కమిషన్ ఆదేశం క్యాపిటల్ వాయిస్,  స్టేట్ బ్యూరో:- భారత ఎన్నికల సంఘం,నిర్వాచన్ సదన్, అశోక రోడ్, న్యూఢిల్లీ ,నం. 434/AP/SOU3/2024,మే 5, 2024 తేదీ న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి వారు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ మరియు ప్రజల సభకు ఏకకాలంలో ఎన్నికలు, 2024  జరుగుతున్న సందర్భంలో కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి, IPS (RR: 1992), DGP (HoPF), ఆంధ్రప్రదేశ్ ను బదిలీ చేయాలని కమిషన్ […]

    Continue Reading

  • వేసవిలో వీటిని మాత్రం తినాల్సిందే!

    వేసవిలో వీటిని మాత్రం తినాల్సిందే!

    https://capitalvoice.in/వేసవిలో-వీటిని-మాత్రం-తి/ ‎ ఎండను తట్టుకోవాలంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇది సహజంగా మన శరీరంలో రాదు. దానికి తగిన ఆహారం, పళ్లు, నీళ్లు తీసుకున్నప్పుడే మనం ఆ స్థితిలో ఉంటాం. ఎండకు బయట చాలా వస్తువులు, పళ్లు, కూరగాయలు కాలిపోతూ ఉంటాయ్. మన శరీరంలోని అవయవాలకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ఎండ ధాటిని శరీరం తట్టుకోవాలంటే కొన్ని పళ్ళు, ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూదీన పూదీనకు శరీరాన్ని చల్లబరిచే […]

    Continue Reading

  • ఎన్నికల కమిషన్ సంచలనం.. ఇద్దరు అధికారుల పై వేటు!

    ఎన్నికల కమిషన్ సంచలనం.. ఇద్దరు అధికారుల పై వేటు!

    అనంతపురం డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం టీవీ టవర్ సమీపంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. అయితే డీఎస్పీ మాత్రం ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై […]

    Continue Reading