మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !!

మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !! క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించగలిగే మఖానా( తామర పూలు విత్తనాలు) పంట సాగు ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు. తెలంగాణ లోని కనగల్ గ్రామ సమీపంలోని కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేస్తున్నట్లు వారు తెలిపారు.మఖానా సాగు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు రైతులు. మార్కెట్‌లో మఖానాకు చాలా డిమాండ్‌…

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్‌గా నామినేషన్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్‌గా నామినేషన్ క్యాపిటల్ వాయిస్,గుంటూరు:- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనిట్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) లీగల్ సెల్ కన్వీనర్‌గా నియామకం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కన్వీనర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఏబీవీపీ కేంద్ర, రాష్ట్ర, విశ్వవిద్యాలయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థుల సంక్షేమం, చట్టపరమైన హక్కుల పరిరక్షణ, క్యాంపస్‌లో న్యాయం స్థాపనలో లీగల్ సెల్ కీలక పాత్ర…

పగ… ప్రతీకారాలే పల్నాటి పోరు

 పగ… ప్రతీకారాలే పల్నాటి పోరు  మహాభారతాన్ని పోలిన  పల్నాటి యుద్ధం…    (క్యాపిటల్ వాయిస్, కారంపూడి):- పదవీ వ్యామోహం దాయాదుల వైరం శైవ, వైష్ణవ సంఘర్షణల నేపథ్యంలో క్రీ.శ 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటి చరిత్ర కు ఓ విశిష్టత ఉంది. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు గతించారు. ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్ధం మాత్రం నేటికీ పల్నాటి ప్రజల హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆనాటి…

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన లేఖ

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు మరియు కృష్ణా జలాల వివాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధానాంశాలు: తెలంగాణ డిమాండ్: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటాను డిమాండ్ చేయడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ లేఖ: ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌కు ‘తీవ్ర ముప్పు’ అని పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీ వాదన: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ…

ఇల్లు లేని పేదలకు శుభవార్త

ఏపీలో ఇళ్ల స్థలాలు: ఇల్లు లేని అర్హులైన వారికి మూడేళ్లలో ప్రభుత్వం స్థలాలు పంపిణీ చేస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది.

Picturesque traditional house with autumn foliage and a white picket fence in London, Ontario.